- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని భివండి భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. భివండిలోని పటేల్ కంపౌండ్ ప్రాంతంలో మూడంతస్థుల భవనం సోమవారం వేకువజామున కూలిపోయిన విషయం తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు 40 ఏళ్ల కిత్రం కట్టిన శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది. భవనం కూలినప్పుడు నుంచి వర్షాలు భారీగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. ఫైర్ బిగ్రేడ్, ఎన్డిఆర్ఎఫ్, రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నన ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదు.
- Advertisement -