- Advertisement -
ఎస్పి నేత అఖిలేష్ యాదవ్ ఆరోపణ
లక్నో : రైతుల ట్రాక్టర్ ర్యాలీకి డీజిలు దొరకనివ్వకుండా బిజెపి కుట్ర పన్నుతోందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్యాదవ్ ఆరోపించారు. ఈమేరకు పెట్రోలు బంకులకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం అందిందని ఆయన ఆరోపించారు. డీజిల్ బంద్కు రైతులు బిజెపి నాకాబందీ(బిజెపిని మూలకు నెట్టడం) ద్వారా సమాధానం ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది ? అని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -