Saturday, April 20, 2024

జిహెచ్‌ఎంసి కార్యాలయంలో బిజెపి దౌర్జన్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కార్యాలయంలో బిజెపి దౌర్జన్యానికి పాల్పడింది. మేయర్ కార్యాలయంలో ఫర్నిచర్‌ను బిజెపి కార్పొరేటర్లు ధ్వంసం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించలేమని అధికారులు చెప్పిన కూడా బిజెపి కార్పొరేటర్లు వినిపించుకోలేదు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బిజెపి కార్పొరేటర్లు డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మేయర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి బిజెపి కార్పొరేటర్లు విధ్వంసం సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News