Thursday, April 18, 2024

రైతులపై బండి సంజయ్ గుండాల దాడి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

BJP workers attack on Farmers

నల్లగొండ: రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. వంద కార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడులు చేయిస్తున్నారని, గత ఆరేళ్ల నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతోందని, ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చుపెట్టాడని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రంతో బండి సంజయ్ చెప్పించాలని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News