Thursday, April 25, 2024

జనగామలో రెచ్చిపోయిన బిజెపి గుండాలు…

- Advertisement -
- Advertisement -

దేవరుప్పుల: జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రంలో బిజెపి గుండాలు రెచ్చిపోయారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర సందర్భంగా బిజెపి గుండాలు రెచ్చిపోయారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందని ప్రశ్నించినందుకు టిఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. టిఆర్‌ఎస్ శ్రేణులపై రాళ్లు, కర్రలతో బిజెపి గుండాలు దాడులు చేశారు. బిజెపి నేతల దాడిలో ఒక టివి జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News