Saturday, April 20, 2024

పర్వతారోహకుల మృతదేహాలు ఆర్మీ క్యాంపుకు తరలింపు

- Advertisement -
- Advertisement -

Bodies of mountaineers evacuated to Army camp

 

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్ హిమపాతం వల్ల అనూహ్య వైపరీత్యానికి గురై మరణించిన నేవీకి చెందిన నలుగురు పర్వతారోహకుల మృతదేహాలను చమోలి జిల్లా నుంచి జోషిమఠ్‌కు ఆదివారం తరలించారు. ఈ మృతదేహాలకు పోస్టుమార్టమ్ తరువాత వారి స్వగ్రామాలకు అంత్యక్రియల కోసం పంపిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. మృతులు లెఫ్టినెంట్ కేడర్ రజనీకాంత్ యాదవ్, యోగేష్ తివారీ, అనంత్ కుక్రేటి, ఎమ్‌సిపిఒ హరిఓం మృతదేహాలను జోషిమఠ్ లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉంచారు. శుక్రవారం ఐదుగురు నేవీ సిబ్బంది, వారి సహాయకుడు పర్వతారోహణ సమయంలో హిమపాతం సంభవించి అదృశ్యమైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News