Saturday, April 20, 2024

పీయూష్ గోయల్ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

Boinapally Vinod Kumar Fires on Piyush Goyal

హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులను గందరగోళం పరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ అన్నారు. వడ్ల కొనుగోలు విషయంపై స్పష్టత కోరేందుకు తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్రమంత్రులు ఢిల్లీకి రావడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ”ఉత్తరభారతంలో రైతులు వేసవిలో వరిపంట వేయరు. తెలంగాణలోనే వేసవి వరి పంట వేస్తారు. నూక కాకుండా పారాబాయిల్డ్ రైస్ చేస్తాం. వర్షాకాలం ధాన్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బిజెపి నేతలు తెలంగాణ రైతుల గురించి మాట్లాడుతారా?. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలా గద్దె దించాలా అనే విషయమే మాట్లాడారు” అని అన్నారు.

Boinapally Vinod Kumar Fires on Piyush Goyal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News