Friday, April 19, 2024

తిరుపతిలో విషాదం.. భారీ వర్షానికి పెళ్లి కూతురు మృతి

- Advertisement -
- Advertisement -

Bride died in floods in Tirupati

చిత్తూరు: తిరుపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లికి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఓ తుఫాను వాహనం నీటిలో మునిగింది. దీంతో ఊపిరి ఆడక అందులో ఉన్న పెళ్లి కూతురు ప్రాణాలు కోల్పోంది.  వాహనం నీట మునిగిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి అందులో ఉన్న వారిని కాపాడారు. అయితే, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Bride died in floods in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News