Friday, April 19, 2024

మొక్కలు నాటిన నూతన వధూవరులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్రా కె గ్రామంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతొష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నూతన వధూవరులు మొక్కలు నాటారు. ముఖ్రా కె గ్రామంలో పెళ్లి అనంతరం ముఖ్రా కె గ్రామానికి చెందిన వరుడు గాయక్ వాడ్ మారొతి నిజమాబాద్ కి చెందిన వదువు సురేఖా, ముఖ్రా కె గ్రామానికి చెందిన వదువు గాయక్వాడ్ రాని , సిరికొండ గ్రామానికి చెందిన వరుడు నాగ్ రాజ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి, ఎంపిటిసి గాడ్గె సుభాష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News