Friday, April 19, 2024

బ్రిస్బేన్ టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

Brisbane Test: India lose second wicket

బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 132 పరుగుల దగ్గర శుబ్ మన్ గిల్(91) ఔట్ అయ్యాడు. రెండో వికెట్ కు పుజారా, గిల్ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 143/2 వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా, రహానె ఉన్నారు. భారత్ విజయానికి 190 పరుగుల దూరంలో ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 4/0తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ(07) వికెట్ కోల్పోయాడు. అయితే విజయానికి టీమిండియా 189 పురుగులు చేయాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News