- Advertisement -
బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 132 పరుగుల దగ్గర శుబ్ మన్ గిల్(91) ఔట్ అయ్యాడు. రెండో వికెట్ కు పుజారా, గిల్ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 143/2 వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా, రహానె ఉన్నారు. భారత్ విజయానికి 190 పరుగుల దూరంలో ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 4/0తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ(07) వికెట్ కోల్పోయాడు. అయితే విజయానికి టీమిండియా 189 పురుగులు చేయాల్సిఉంది.
- Advertisement -