Friday, April 19, 2024

ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బిఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. భోజనం అనంతరం ఎంపీలతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలను సిఎం కెసిఆర్ నిర్ణయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News