Saturday, April 20, 2024

తిరుమల నడక మార్గంలో గుండెపోటుతో బిటెక్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

Btech student dies of heart attack on Tirumala walkway

 

మనతెలంగాణ/హైదరాబాద్ : అలిపిరి కాలినడకా మార్గంలోని గాలిగోపురం వద్ద హైదరాబాద్‌కు చెందిన బిటెక్ విద్యార్ధి రాహుల్ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భక్తుడు హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్‌గా విజిలెన్స్ సిబ్బంది గుర్తించి మృతిదేహాన్ని శవపరీక్షల్ నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాహుల్ విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News