Friday, March 29, 2024

బిటెక్ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్

- Advertisement -
- Advertisement -

Btech student selfie suicide in Wanaparthy

 

వనపర్తి: బిటెక్ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్ చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో జరిగింది. లావణ్య అనే విద్యార్థిని బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. కాలేజీ ఫీజు కట్టలేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీలో మాట్లాడుతూ తెలిపింది. తల్లిదండ్రులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News