Saturday, April 20, 2024

బడ్జెట్ హైలైట్స్ 2023..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో గత తొమ్మిదేళ్లతలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది.భారత్ లో డిజిటల్ యూపిఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. EPFO లో సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది.ఆత్మ నిర్భర్ భారత్ లో చేనేత వర్గాలకు లబ్ధి చేకూరింది. మహిళాసాధికారత కృషి చేస్తున్నాం. రైతులు, మహిళలు, యువత, వునుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News