Thursday, March 28, 2024

రంగారెడ్డిలో లారీని ఢీకొట్టిన బస్సు…

- Advertisement -
- Advertisement -

Bus collided to Lorry in Rangareddy

 

రంగారెడ్డి: లారీ-ఆర్‌టిసి బస్సు ఢీకొన్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్‌టిస్ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ముందున్న లారీ సడన్ ఆగడంతో వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News