Friday, April 19, 2024

బస్సు కిందపడి యువకుడు మృతి.. అద్దాలు ధ్వంసం చేసిన బంధువులు

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వరంగల్ బస్ స్టాండ్ వద్ద బస్సు కింద పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని అనిల్ గా గుర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుని బంధువులు కోపంలో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజిఎం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News