- Advertisement -
తిరువనంతపురం: కరోనా వ్యాధి ‘రాష్ట్ర విపత్తు’ అని కేరళ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మంగళవారం మాట్లాడుతూ… ఈ వైరస్ పర్యాటన రంగంపై కూడా ప్రభావం చూపిందని, హోటళ్లలో పెద్ద ఎత్తున బుకింగ్లు రద్దవుతున్నాయని చెప్పారు. నిఫా వైరస్, భయంకరమైన వరదల తర్వాత హాలిడే ఇండస్ట్రీపై కరోనా వైరస్ వ్యాప్తి అంతటి ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు. ఫిబ్రవరి మార్చి నెలలకు హోటళ్లలో గదుల్ని బుక్ చేసుకున్నవారు రద్దు చేసుకుంటున్నారని సురేంద్రన్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.
Cancellation of Hotel Bookings At Kerala
- Advertisement -