Tuesday, April 16, 2024

ఒఆర్ఆర్ పై కంటైనర్-కారు ఢీ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఓటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోని ఒఆర్‌ఆర్‌పై కారు-కంటైనర్ ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. వాహనదారుల సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News