Friday, April 19, 2024

ఎఎస్ఐ, హోంగార్డును కారుతో ఢీకొట్టి… మందుబాబుల హల్ చల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి ప్రాంతంలోని నిజాంపేటలో శనివారం అర్థరాత్రి మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను మందుబాబులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎఎస్‌ఐ మహిపాల్ రెడ్డి, హోమ్ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం సేవించి కారు నడిపిన డ్రైవర్లు సృజన్ అస్లామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సృజన్, అస్లాంపై కెపిహెచ్‌బి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News