- Advertisement -
సంగెం: కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లెలో జరిగింది. ఎస్ఆర్ఎస్ పి కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్టు గుర్తించారు. ఓ యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -