Home తాజా వార్తలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 25 మందిపై కేసులు తాజా వార్తలుజిల్లాలుహైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 25 మందిపై కేసులు March 17, 2018 Facebook Twitter Google+ Pinterest WhatsApp హైదరాబాద్: భాగ్యనగరంలోని మోతీనగర్, బోరబండ, మూసాపేటలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలేనే మోతాదుకు మించి మద్యం పుచ్చుకున్న 25 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేసి వారి పలు వాహనాలను సీజ్ చేశారు.