Saturday, April 20, 2024

ఆర్‌ ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against R S Praveenkumar

 

మనతెలంగాణ/కరీంనగర్(హైదరాబాద్) : మాజీ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారంటూ న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై 144/2021, సెక్షన్లు 153-ఏ, 295-ఏ, 298 r/w 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News