- Advertisement -
మన తెలంగాణ /దహెగాం: కరెంట్ షాకుతో రెండు పశువులు మృతి చెందిన సంఘటన కుమరం భీమ్ జిల్లా దహెగాం మండలంలోని పెసరికుంట గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… ఇడిదినెని సైదయ్యకు చెందిన రెండు పశువులు బావి దగ్గరి నుంచి ఇంటికి వస్తుండగా విద్యుత్ ఎర్త్ పైపులకు తగిలి రెండు పశువులు మృతి చెందినట్లు సైదయ్య తెలిపారు. అధికారులను తనకు నష్టపరిహరం అందించాలని రైతు సైదయ్య కోరుతున్నారు.
- Advertisement -