- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్రాల సరిహద్దులను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేవలం నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. జిల్లాల సరిహద్దులను కూడా మూసేయాలని, జాతీయ రాహదారు ప్రక్కన క్వారంటైన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని.. కొత్తగా వచ్చినవారిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని పేర్కొంది. విద్యార్థులు, అద్దెకు ఉండే వారికి అవసరమైన సహకారాన్ని అందించాలని, రహదారులపై ఒక్క వ్యక్తి కూడా తిరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Central Govt Issues Orders to States for Lockdown
- Advertisement -