Saturday, April 20, 2024

కృష్ణ-గోదావరి బోర్డులకు సిఇలు

- Advertisement -
- Advertisement -

CEs for Krishna-Godavari Boards

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బోర్డలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. సోమవారం నాడు రెండు బోర్డులకు చీఫ్ ఇంజనీర్లను నియమించింది. గోదావరి బోర్డుకు ఎం.కె.సిన్హా, జి.కె అగర్వాల్‌ను నియమించింది. అదే విధగా కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డకు టి.కె శివరాజ్, అనుపమ్ ప్రసాద్‌లను నియమించింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల పరధిలోకి చేర్చి వాటి నిర్వహణలో ఛీఫ్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాల్సివుంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News