Saturday, April 20, 2024

బస్సు టాపెక్కి చంద్రబాబు ప్రసంగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుప్పం పర్యటనలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు చైతన్య రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో బస్సు టాప్ ఎక్కి ఆయన ప్రసంగించారు. శుక్రవారం కుప్పంలో అడుగడుగునా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆంక్షలను లెక్కచేయకుండా ఆయన పర్యటించారు.

తనకు వాహనం ఇవ్వకపోతే బస్సు ఎక్కు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాట్లాడుతున్నా.. రాజ్యాంగం రాసింది సైకో సిఎం జగన్ కాదని, అంబేద్కర్ అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈనెల 4న కుప్పం నియోజవర్గంలో ప్రారంభమైన చంద్రబాబు పర్యటన శుక్రవారంతో ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News