Friday, April 26, 2024

నేటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Char Dham Yatra 2021 Guidelines

ఉత్తరాఖండ్: నేటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానుంది. కరోనా దృష్ట్యా ఈ యాత్రకు భక్తులకు అనుమితి నిరాకరించారు. అక్షయతృతీయ సందర్భంగా చార్‌ధామ్‌ ఆలయాలు తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు యమునోత్రి ధామ్ పోర్టల్ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 7:31 గంటలకు గంగోత్రి పోర్టల్ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఈ నెల 17న కేదార్ నాథ్, 18న బద్రీనాథ్ ఆలయం ప్రారంభం కానుంది. ఆలయ పూజాధికారులకు సంబంధించిన ముఖ్యులు, అధికారులకే అనుమతించారు. 25 మంది కంటే తక్కువగానే ఆలయాలకు అధికారులు హాజరుకావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.

 

Char Dham Yatra 2021 Guidelines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News