Thursday, April 25, 2024

రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా

- Advertisement -
- Advertisement -

నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలతో నూతన దర్శకుడు స్త్రీలంక చందు సాయి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘చరిత కామాక్షి’. ఫైర్ ఫ్లై ఆర్ట్ బ్యానర్‌పై రజనీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. నవీన్ బేతిగంటి, – దివ్య శ్రీపాదలతో పొయెటిక్ ఫీల్ వచ్చేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని డిజైన్ చేశారు దర్శకుడు స్త్రీలంక చందు సాయి. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూత్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారని నిర్మాత రజనీ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News