Friday, March 29, 2024

80కి చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య…

- Advertisement -
- Advertisement -

Coronavirus

బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 80 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం 2,744 మంది బాధితులు ఈ వైరస్ బారినపడి, పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఒకరి నుంచి ఒకరికి వేగంగా కరోనా వ్యాప్తిస్తోంది. జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధి… నిమోనియాగా మారి ఊపిరాడకుండా చేసి చంపేస్తోంది. కాగా, చైనాతో పాటు జపాన్‌, తైవాన్‌, నేపాల్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాం, మలేషియా, సింగపూర్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్‌ వ్యాపించింది. ప్రస్తుతం చైనా వైద్యులు ఈ వ్యాధిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు.

China Coronavirus death toll reaches 80

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News