Friday, March 29, 2024

304కి చేరిన కరోనా మృతులు

- Advertisement -
- Advertisement -

Coronavirus

బీజింగ్ : చైనాలో నోవల్ కరోనా వైరస్ బాధితుల్లో మృతుల సంఖ్య 304 కి చేరింది. బాధితుల సంఖ్య 14,551 కి చేరింది. చైనా హుబెయి ప్రావిన్సు నుంచి వివిధ దేశాలకు చెందిన వారిని తరలిస్తున్నారు. మొత్తం బాధితుల్లో 1795 మంది పరస్థితి క్లిష్టంగా ఉందని చైనా వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇంకా శుక్రవారం నాటికి 17988 మందికి వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. కోలుకున్న తరువాత 243 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

China Coronavirus death toll rises to 304

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News