Wednesday, April 24, 2024

సిరివెన్నెల‌కు చిరంజీవి, బాలయ్య నివాళి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిరివెన్నెల‌ సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం నగరంలోని ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని సిరివెన్నలకు నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటిక్రితం మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా, అల్లుఅర్జున్, బాలకృష్ణ, అల్లు అరవింద్, దిల్ రాజులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈరోజు ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కాగా,  లంగ్ క్యాన్స‌ర్‌తో మంగ‌ళ‌వారం సాయంత్రం సిరివెన్నెల‌ క‌న్నుమూసారు.

Chiranjeevi pays tribute to Sirivennela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News