Thursday, April 25, 2024

మంత్రి కెటిఆర్‌ను కలిసిన సివిల్ సర్వీసెస్ ర్యాంకర్

- Advertisement -
- Advertisement -

Civil Services Ranker who met Minister KTR

హైదరాబాద్: యూపిఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 తుదిపరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములు కుమార్తె కావలి మేఘన ప్రగతిభవన్‌లో మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మేఘనను సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి, తాండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు పి.రోహిత్ రెడ్డి, కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News