- Advertisement -
అమరావతి: విశాఖ పట్నంలో శారద పీఠాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు. జగన్ను పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. విశ్వశాంతి మహాయాగంలో జగన్ పాల్గొన్నారు. శారద పీఠం వార్షికోత్సవాల సందర్భంగా విశ్వశాంతి మహాయాగం, పూర్ణాహుతి, రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. సిఎం హోదాలో రెండోసారి శారదపీఠానికి వైఎస్ జగన్ సందర్శించారు.
CM Jagan Mohan Reddy Visit Sringeri Sharada Peetham
- Advertisement -