Thursday, April 25, 2024

రామానుజయ్య మృతిపట్ల కెసిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR condolence on Ramanujaiah

హైదరాబాద్: తెలంగాణ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణంపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. తిరునగరి మరణం సాహిత్యానికి లోకానికి తీరని లోటు అని అన్నారు. తిరునగరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవన సిఎం స్మరించుకున్నారు. సంప్రదాయ, సంస్కారాన్ని ఆధునిక విలువలను మేళవించి పద్యాన్ని, వచన కవితను సమఉజ్జీగా పండించిన తిరునగరి కవితాధార గొప్పదనం గురించి సిఎం కెసిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News