Friday, April 19, 2024

రోశయ్య పార్థీవ దేహానికి సిఎం కెసిఆర్ నివాళి….

- Advertisement -
- Advertisement -

CM KCR deep condolence to roshaiah

హైదరాబాద్: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సిజెఐ ఎన్వీ రమణ,  మంత్రులు నివాళులర్పించారు. కెసిఆర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News