Wednesday, April 24, 2024

చిత్రకారుడు గోపి మృతిపట్ల సిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

CM KCR mourns death of painter L Gopi

హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు ఎల్. గోపి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిన్న కరోనాతో హైదరాబాద్ లో చిత్రకారుడు ఎల్.గోపి (69) మృతిచెందాడు.

CM KCR mourns death of painter L Gopi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News