Friday, March 29, 2024

సభా ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR reached public meet in Nalgonda

హాలియా: నల్లగొండ జిల్లాలోని హాలియా బహిరంగ సభ ప్రాంగణానికి సిఎం కెసిఆర్ చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభకు హాజరైన అశేష ప్రజానీకానికి కెసిఆర్ అభివాదం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులకు సిఎం శ్రీకారం చుట్టారు. అయితే టిఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధిని కళాకారులు ఎలుగెత్తి చాటుతున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షతన ఈ బహిరంగ సభ జరుగుతుంది. మరి కాసేపట్లో సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించనున్నారు.

CM KCR reached public meet in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News