Thursday, March 28, 2024

యాదాద్రి చేరుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Reached Yadadri Temple

యాదాద్రి: సిఎం కెసిఆర్ యాదాద్రికి చేరుకున్నారు. హెలికాప్టర్ లో యాదాద్రి చుట్టూ విహంగవీక్షణం చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను, ప్రధాన ఆలయం, కోనేరు, రోడ్లును సిఎం కెసిఆర్ పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సిఎం ప‌రిశీలించి, త‌గు సూచ‌న‌లు ఇవ్వనున్నారు. మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ దృష్ట్యా ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. సుద‌ర్శ‌న యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై ఆల‌య పండితులు, అధికారుల‌తో కెసిఆర్ స‌మీక్షించనున్నారు. సిఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో యాదాద్రిలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

CM KCR Reached Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News