Thursday, March 28, 2024

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

KCR

 

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కరోనాపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ కట్టడిపై అధికారులతో చర్చిస్తున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, గుంపులుగా ఉండకూడదని.. సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. ఇందులో భాగంగా సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమై స్వియ నియంత్రణ పాటిస్తున్నారు.

CM KCR Review Meeting with Medical, Health Officers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News