Thursday, March 28, 2024

20న జనగామలో పర్యటించనున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Speech at TRS Plenary

జనగాం: ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నూతన భవనం వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News