Wednesday, April 17, 2024

దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన సిఎం

- Advertisement -
- Advertisement -

దేవి శరన్ నవరాత్రి పండుగ పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈనెల 7వ తేదీ నుంచి 16తేదీ వరకు వరంగల్ నగరంలో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాల పోస్టర్‌ను మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భద్రకాళీ ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News