Wednesday, April 24, 2024

సిరిసిల్ల కలెక్టర్ ఆఫీస్ జలమయం… కలెక్టర్ ను ట్రాక్టర్ లో తీసుకొచ్చారు….

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: భారీ వర్షాలు కురవడంతో సిరిసిల్ల కలెక్టరేట్ ప్రాంగణం అంతా జలమయమైంది. దీంతో గత రాత్రి నుంచి  సిబ్బంది, కలెక్టర్ అనురాగ్ జయంత్ లోపలే ఉండిపోయారు. సిబ్బంది, కలెక్టర్ ను  ట్రాక్టర్, జెసిబి సాయంతో బయటకు తీసుకొచ్చారు.

Collector office drowned in Rajanna sircilla

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News