Saturday, April 20, 2024

పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్ కేసులు

- Advertisement -
- Advertisement -

మన జీర్ణవ్యవస్థలో పెద్దపేగు చివరన ఉంటుంది. ఆహారం లోని నీటిని, పొటాసియం, కొవ్వు లోని కరిగే విటమిన్లను గ్రహించి శరీరానికి అందిస్తుంది. శరీరం లోని వ్యర్థాలను కూడా బయటకు పంపిస్తుంది. ఈ పెద్దపేగు క్యాన్సర్‌తో ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 నుంచి 2040 మధ్యలో ఈ కేసులు 56 శాతం పెరిగే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ క్యాన్సర్ (ఐఎఆర్‌సి) అంచనా వేసింది. అలాగే సంవత్సరానికి 3 మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని పేర్కొంది. 2040 లో ప్రపంచ వ్యాప్తంగా దీనివల్ల దాదాపు 1.6 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతారని కూడా హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News