- Advertisement -
రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అభినందించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు పోటీగా బరిలో ఎవరు లేకపోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -