Friday, March 29, 2024

ఢిల్లీ హైకోర్టు వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని హైకోర్టు గేట్ నెంబర్-3 వద్ద ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Constable Suicide at Delhi High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News