Wednesday, April 24, 2024

కరోనా కట్టడిలో తెలంగాణ ముందుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

CM KCR support to Goud caste

మహబూబాబాద్: కరోనా కట్టడిలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు సిఎం కెసిఆర్ ఆస్పత్రుల్లో పర్యటిస్తున్నారన్నారు. సిఎం ఆస్పత్రుల పర్యటనపై ప్రతిపక్షాల విమర్శలు దురదృష్టకరమన్నారు. కరోనా కట్టడిలో అందరూ కలిసి రావాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణకు కృషి చేస్తున్నామని, నెల రోజుల్లో రెండు ఎకరాల్లో గ్యాస్ ఆధారిత స్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శాంత నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News