Tuesday, April 16, 2024

తిరుపతిలో కరోనా పేషెంట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Corona patient commits suicide in Tirupati

తిరుపతి:లో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కలకలం రేపుతోంది. మెడిసిన్ వార్డులో ఉరివేసుకుని మహిళ సూసైడ్ చేసుకుంది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆదివారం ఆందోళనకు దిగారు. నెల్లూరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న జయమ్మ కరోనా సోకడంతో ట్రీట్మెంట్ కోసం పద్మావతి ఆసుపత్రిలో చేరింది. తర్వాత బ్లాక్ ఫంగస్ కూడా రావడంతో ఆందోళనకు గురై బలవన్మరనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. బంధువులు మాత్రం ట్రీట్మెంట్ సరిగా చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

Corona patient commits suicide in Tirupati

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News