Friday, March 29, 2024

ఎపిలో కొత్తగా 8835 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 8835 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 64 మంది మృతి చెందారని ఎపి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎపిలో కరోనా కేసుల సంఖ్య 5.92 లక్షలకు చేరుకోగా 5105 మంది మరణించారు. కరోనా నుంచి 4.97 లక్షల మంది కోలుకోగా 90 వేల మంది చికిత్స పొందుతున్నారు. 10.97 లక్షల కరోనా కేసులతో మహారాష్ట తొలి స్థానంలో ఉండగా ఎపి రెండో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News