Friday, March 29, 2024

రాష్ట్రాల వారిగా కరోనా రోగుల వివరాలు….

- Advertisement -
- Advertisement -

 

Corona

 

భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 753 మందికి సోకగా 18 మంది మృత్యువాత పడ్డారు. 67 మంది కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో కరోనా వైరస్ 5,32,263 మందికి సోకగా 24,090 మంది చనిపోయారు.

Corona virus patient details in India
రాష్ట్రాలు కరోనా రోగులు చికిత్స తీసుకుటున్న రోగులు కోలుకున్న రోగులు మృతులు
కేరళ 137 126 11
మహారాష్ట్ర 135 116 15 4
కర్నాటక 55 50 3 2
రాజస్థాన్ 45 42 3
తెలంగాణ 45 44 1
గుజరాత్ 44 41 3
ఉత్తర ప్రదేశ్ 42 31 11
ఢిల్లీ 39 32 6 1
తమిళనాడు 35 33 1 1
పంజాబ్ 33 32 1
హర్యానా 32 21 11
మధ్య ప్రదేశ్ 21 19 2
జమ్ము కశ్మీర్ 14 12 1 1
లడఖ్ 13 10 3
ఆంద్రప్రదేశ్ 12 11 1
పశ్చిమ బెంగాల్ 10 9 1
బిహార్ 9 8 1
చండీగఢ్ 7 7
ఛత్తీస్ గఢ్ 6 6
ఉత్తరా ఖండ్ 5 5
గోవా 3 3
హిమాచల్ ప్రదేశ్ 3 2 1
ఒడిశా 3 3
అండమాన్ నికోబార్ 2 2
మణిపూర్ 1 1
మిజోరం 1 1
పుదుచ్చేరి 1 1
మొత్తం 753 668 67 18
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News