Thursday, April 18, 2024

పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

couple commits suicide in nizamabad district

సికింద్రాపూర్: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రపూర్ శివారులో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరుకి చెందిన సాయిలు(30), శైలజ (28)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఆత్మహత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

couple commits suicide in nizamabad district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News